1925
వికీపీడియా నుండి
1925 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1922 1923 1924 1925 1926 1927 1928 |
దశాబ్దాలు: | 1900లు 1910లు 1920లు 1930లు 1940లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
1925 - విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడినది.
[మార్చు] జననాలు
- జనవరి 25 : డా.కాకర్ల సుబ్బారావు, రేడియాలజిస్ట్ మరియు నిమ్స్ డైరెక్టర్
- జూలై 22: దాశరథి కృష్ణమాచార్య, తెలుగు కవి
- ఆగస్టు 31: ఆరుద్ర, తెలుగు అభ్యుదయకవి, పరిశోధకుడు
- ఆగష్టు 7: భారత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్.
- అక్టోబర్ 31 : కె.ప్రత్యగాత్మ, తెలుగు సినిమా దర్శకుడు
- నవంబర్ 13 : టంగుటూరి సూర్యకుమారి, తెలుగు సినిమా నటి మరియు గాయకురాలు
- వెంపటి చినసత్యం, కూచిపూడి నాట్యాచార్యుడు
[మార్చు] మరణాలు
- జూన్ 16: భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు చిత్తరంజన్ దాస్.
- ఆగష్టు 6: భారత జాతీయోద్యమ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ.