ఆగ్రా
వికీపీడియా నుండి
?ఆగ్రా Uttar Pradesh • భారతదేశం |
|
|
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 171 మీ (561 అడుగులు) |
జిల్లా(లు) | Agra |
జనాభా | 1,400,000 (2001) |
కోడులు • పిన్కోడు • టెలీఫోను • వాహనం |
• 282 XXX • +0562 • UP-80 |
అక్షాంశరేఖాంశాలు:
ఆగ్రా (ఆంగ్లం : Agra) (హిందీ : आगरा, ఉర్దూ : آگرا ), ఓ ప్రముఖ నగరం, ఉత్తరప్రదేశ్ లో, యమునా నది ఒడ్డున గలదు. మహాభారత కాలంలో దీని పేరు 'అగ్రబనా' లేదా స్వర్గం. టోలెమీ ప్రాచీన భౌగోళశాస్త్రజ్ఞుడు, తన ప్రపంచ పటంలో దీనిని ఆగ్రా గా గుర్తించాడు. ఈ నగరాన్ని నిర్మించిన వారి గురించి పలు కథనాలున్నాయి, కానీ ఎవరి ఆధీనంలో ఈ నగరముండినదో, ఈ విషయం మాత్రం చెప్పగలుగుతున్నారు. ఈ నగరం రాజా బాదల్ సింగ్ (1475) ఆధీనంలోనుండేది. పర్షియన్ కవి సల్మాన్ ప్రకారం రాజా జైపాల్ అనే రాజు ఆధీనంలో వుండేది, ఇతడికి మహమూద్ గజనీ నుండి సంక్రమించింది.[1] 1506 లో సికందర్ లోఢీ పాలించాడు, తరువాత ఇది, మొఘల్ చక్రవర్తుల ఆధీనంలోకి వచ్చినది. ఇందులోని తాజ్ మహల్, ఆగ్రా కోట మరియు ఫతేపూర్ సిక్రీ మూడునూ యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గా, గుర్తింపబడ్డాయి.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
[మార్చు] చూడదగిన ప్రదేశాలు
[మార్చు] ఆగ్రా కోట
[మార్చు] చిత్రమాలిక
Dayal-bagh-12.JPG
సొఆమీ బాగ్ సమధ్, దయాల్ బాగ్. |
పంచమహల్ ఫతేపూర్ సిక్రీ. |