సుభాన్ కులీ కుతుబ్ షా
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
సుభాన్ కులీ కుతుబ్ షా 1550 లో తన తండ్రి జంషీద్ కులీ కుతుబ్ షా మరణముతో గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించాడు. ఈయన అప్పటికి 7 సంవత్సరాల బాలుడు. పిల్లవాడు పెరిగి పెద్దయ్యేదాకా రాజ్యవ్యవహారాలు చూసుకోవటానికి ఐనుల్ ముల్క్గా అహ్మద్నగర్ నుండి సైఫ్ ఖాన్ను పంపించారు అహ్మద్నగర్ సుల్తానులు. అయితే సుభాన్ కులీ కుతుబ్ షా కూడా అదే సంవత్సరము మరణించాడు. సుభాన్ మరణించిన తర్వాత అతని పినతండ్రి ఇబ్రహీం కులీ కుతుబ్ షా సింహాసనమెక్కాడు.
[మార్చు] బయటి లింకులు
ఇంతకు ముందు ఉన్నవారు: జంషీద్ కులీ కుతుబ్ షా |
కుతుబ్ షాహీ వంశము 1550–1550 |
తరువాత వచ్చినవారు: ఇబ్రహీం కులీ కుతుబ్ షా |
|
|
---|---|
సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ · జంషీద్ కులీ కుతుబ్ షా · సుభాన్ కులీ కుతుబ్ షా · ఇబ్రహీం కులీ కుతుబ్ షా · మహమ్మద్ కులీ కుతుబ్ షా · సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా · అబ్దుల్లా కుతుబ్ షా · అబుల్ హసన్ కుతుబ్ షా |