శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
వికీపీడియా నుండి
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (Sri Venkateswara University) చిత్తూరు జిల్లా తిరుపతి లోగల విశ్వవిద్యాలయం.
దీనిని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో 1954 లో ప్రారంభించారు. మొదటగా రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, తత్వ శాస్త్రం మొదలైన ఆరు విభాగాలతో ప్రారంభమై ఇప్పుడు దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.
1,000 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో తిరుమల వెంకటేశ్వరుని పాదాలచెంత అందమైన భవనాలతో రమణీయంగా ఉంటుంది. మొదట్లో ఇక్కడి భవనాలను ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించడం విశేషం.
|
---|
ఆంధ్ర విశ్వవిద్యాలయము · ఉస్మానియా విశ్వవిద్యాలయము · కాకతీయ విశ్వవిద్యాలయము · నాగార్జున విశ్వవిద్యాలయము · శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము · హైదరాబాదు విశ్వవిద్యాలయము · తెలుగు విశ్వవిద్యాలయము · ఉర్దూ విశ్వవిద్యాలయము · ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయము · బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము · జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయము · శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము · సత్యసాయి విశ్వవిద్యాలయము · నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయము · ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయము · ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము · ఎన్.టీ.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము · యోగి వేమన విశ్వవిద్యాలయము · మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయము |
పూర్తి జాబితా | ఆంధ్ర ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్| అసోం| బీహార్| ఛత్తీస్గఢ్| గోవా| గుజరాత్| హర్యానా| హిమాచల్ ప్రదేశ్ | జమ్మూ కాశ్మీరు | జార్ఖండ్| కర్ణాటక| కేరళ| మధ్య ప్రదేశ్ | మహారాష్ట్ర| మణిపూర్| మేఘాలయ| మిజోరాం| నాగాలాండ్| ఒరిస్సా| పంజాబ్| రాజస్థాన్| సిక్కిం| తమిళనాడు| త్రిపుర| ఉత్తరాంచల్| ఉత్తర ప్రదేశ్ | పశ్చిమ బెంగాల్ | అండమాన్ నికోబార్ | చండీగఢ్| దాద్రా నగరు హవేలీ | డామన్ డయ్యు| లక్షద్వీపములు| పుదుచ్చేరి |