వావిలాల గోపాలకృష్ణయ్య
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
కళాప్రపూర్ణ వావిలాల గోపాలకృష్ణయ్య (1908 - ఏప్రిల్ 29, 2003)భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు మరియు పద్మభూషణ పురస్కార గ్రహీత.
1908లో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించిన వావిలాల గోపాలకృష్ణయ్య పాత్రికేయునిగా జీవితాన్ని ప్రారంభించి స్వాతంత్ర్యోద్యమములో పాల్గొన్నాడు.