వరి
వికీపీడియా నుండి
వరి | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఒరైజా సెటైవా
|
|||||||||||||
శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||
|
|||||||||||||
|
|||||||||||||
|
భారతదేశం లో పండే అతి ముఖ్యమైన పంటలలో ఒకటి. వరి గింజలనుండి బియ్యం వేరుచేస్తారు. ఇది దక్షిణ భారతీయుల ముఖ్యమైన ఆహారం.
విషయ సూచిక |
[మార్చు] వరి గింజ
వరిగింజ పరిమాణములో చిన్నగా ఉండి గట్టిగా ఉంటుంది. వరి గింజలో పాలు ఉత్పత్తి జరిగి, అవి గట్టి పడుటద్వారా తయారవుతుంది.
[మార్చు] వరి గడ్డి
[మార్చు] ప్రపంచ దేశాలలో వరి
అత్యధిక వరి ఉత్పత్తిదారులు — 2005 (మిలియన్ మెట్రిక్ టన్ను) |
|
---|---|
చైనా | 182 |
భారత్ | 137 |
ఇండొనీషియా | 54 |
మూస:BAN | 40 |
వియత్నాం | 36 |
థాయిలాండ్ | 27 |
బర్మా | 25 |
పాకిస్తాన్ | 18 |
ఫిలిప్పీన్స్ | 15 |
బ్రెజిల్ | 13 |
జపాన్ | 11 |
World Total | 700 |
Source: UN Food & Agriculture Organisation (FAO)[1] |
ప్రపంచ వరి ఉత్పాదకత[1] 1960లోని 200 మిలియన్ టన్నుల నుండి 2004లోని 600 మిలియన్ టన్నులకు చేరింది. 2004 సంవత్సరంలో వరి అత్యధికంగా పండించే దేశాలు చైనా (29%), భారతదేశం (20%) మరియు ఇండోనేషియా (9%).
ప్రపంచంలో ఉత్పత్తి అయిన వరిలో 5-6% మాత్రమే ఎగుమతి అవుతుంది. అన్నింటికన్నా ఎక్కువగా వరి ఎగుమతి చేసే దేశాలు థాయిలాండ్ (26%), వియత్నాం (15%) మరియు అమెరికా (11%). ఇండోనేషియా (14%), బంగ్లాదేశ్ (4%) మరియు బ్రెజిల్ (3%) ఎక్కువగా వరి దిగుమతి చేసుకుంటున్నాయి. వరి అత్యధికంగా పండించే దేశాలలో కంబోడియా మొదట్లో ఉన్నది. ఇక్కడి మొత్తం వ్యవసాయంలో 90 % వరినే సాగుచేస్తారు.
[మార్చు] ఆహార పదార్ధాలు
Rice, raw పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు |
||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
శక్తి 360 kcal 1510 kJ | ||||||||||
|
||||||||||
శాతములు, అమెరికా వయోజనులకు సూచించబడిన వాటికి సాపేక్షంగా |
పండిన ధాన్యాన్ని మొదట మిల్లులో ఆడించి ఊకను గింజ నుండి వేరుచేస్తారు. తరువాత వరి గింజల నుండి తవుడు ను వేరుచేసి తెల్లని బియ్యాన్ని తయారుచేస్తారు. దీనిని పాలిషింగ్ అంటారు. ఇలా చేయడం వలన వరి యొక్క పోషక విలువలు కోల్పోతున్నాము. విటమిన్ బి ఎక్కువగా ఈ పై పొరలలో ఉంటుంది. దీనిలోపం మూలంగా బెరి బెరి అనే వ్యాధి సోకుతుంది.
తవుడు నుండి ఈ మధ్య కాలంలో నూవె (Rice bran oil) తీస్తున్నారు.
బియ్యాన్ని దంచి లేదా మిల్లులో ఆడించి బియ్యపు పిండి తయారుచేస్తారు. దీనితో దోసెలు, అట్లు, ఇడ్లీలు మొదలైనవి తయారుచేస్తారు.
బియ్యాన్ని నీరు లేదా ఆవిరిలో ఉడికించి వివిధ ఆహారపదార్ధాలతో కలిపి మనం తింటాము. దీనిని తిరిగి నూనెలో గాని నెయ్యిలో గాని వేయించి బిర్యానీ, పులావు మొదలైనవి తయారుచేస్తారు.
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు
- ↑ all figures from UNCTAD 1998–2002 and the International Rice Research Institute 2005 గణాంకాల ప్రకారం