ఉత్పల సత్యనారాయణాచార్య
వికీపీడియా నుండి
ఉత్పల సత్యనారాయణాచార్య, తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఈయన రచన శ్రీకృష్ణ చంద్రోదయముకు 2003 సంవత్సరములో 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు' అందుకున్నాడు. ఈయన రచనలలో గజేంద్ర మోక్షము, భ్ర్రమర గీతము, గోపీగీతము, రాజమాత, వేణు గీతము, యశోదనంద గోహిని ప్రముఖమైనవి.
సత్యనారాయణాచార్య 2007, అక్టోబర్ 23న హైదరాబాదులో అనారోగ్యముతో మరణించాడు.[1]