రేలంగి వెంకట్రామయ్య
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
రేలంగి వెంకట్రామయ్య రావులపాడులో 1910 సంవత్సరం ఆగష్టు 9వ తేదీన జన్మించారు. ఈయన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో, హాస్యనటులలో పేరెన్నికగన్నవారు. ఇంటిపేరు రేలంగితో ప్రసిద్ది పొందారు. 50 మరియు 60 దశకాలలో రేలంగి లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. మాయాబజార్ (లక్ష్మణకుమారుడు), నర్తనశాల (ఉత్తరకుమారుడు) తోడికోడళ్ళు, మిస్సమ్మ చిత్రాలలో రేలంగి నటన చిరస్మరణీయం. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.