పాండురంగ వామన్ కానే
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
మహామహోపాధ్యాయ ఆచార్య పాండురంగ వామన్ కానే (1880-1972) ప్రముఖ భారతీయవేత్త, సంస్కృత పండితుడు. ఈయన మహారాష్ట్రలోని రత్నపురిజిల్లాలో ఒక సాంప్రదాయ చిత్పవన బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు.