వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 21
వికీపీడియా నుండి
- 1934: లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ జాతీయ కార్యదర్శిగా, ఆచార్య నరేంద్రదేవ్ అధ్యక్షుడిగా 'కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ' ఆవిర్భావం.
- 1943: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సింగపూర్ లో స్వతంత్ర భారత ప్రభుత్వం (ఆజాద్ హింద్ ప్రభుత్వం) ఏర్పాటు చేసాడు.
- పోలీసు అమరవీరుల సంస్మరణ దినం.
- 1954: పాండిచ్చేరి, కారైక్కల్, మాహే లను ఫ్రాన్సు నుండి భారత్ కు బదిలీ చెయ్యడంపై రెండు దేశాలు సంతకం చేసాయి. నవంవర్ 1 న బదిలీ జరిగింది.
- 1990: దూరదర్శన్ మధ్యాహ్నం వార్తా ప్రసారాలు ప్రారంభం.
- 1996: ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి మరణించాడు.