కసాపురం
వికీపీడియా నుండి
కసాపురం, అనంతపురం జిల్లా, గుంతకల్లు మండలానికి చెందిన గ్రామము ఈ గ్రామంలో "శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి" వారు కొలువై వున్నారు. భక్తులకు ఆయనే 'కల్పతరువు' మరియు 'వరప్రదాత'.
క్రీ.శ.1509-1530 లో శ్రీ కృష్ణదేవరాయలు వారు విజయ నగర సామ్రాజ్యాన్నిపాలిస్తున్నపుడు, ఆయన ఆద్యాత్మిక గురు పరంపరలోని శ్రీ వ్యాసరాయుల వారు ఉండేవారు. రాజు గారు "కుహుల" అనే రక్షసుని చేత పీడించబడడం చేత స్వామి వారు రాజ్యాన్ని నాలుగు ఘటుల కాలమ్ (1 గంట 36 నిమిషాలు) పాటు రాజ్యాన్ని పాలించారు. అందుకు శ్రీ వ్యాసరాయుల వారు వివిధ చోట్ల 732 ఆంజనేయుని విగ్రహాలను స్తాపించారు. ఆయన 1539 ఫాల్గుణ మాస శుక్ల పక్షంలో నాలుగవ రోజున నిర్వ్యానము పొందినారు.
[శ్లో: "మనోజవం మారుతతుల్యవేం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసానమామి"]
|
|
---|---|
కమ్మకొట్టాల · కాసపురం · సంగల · దోసలుడికి · గుండాల · అమీన్పల్లె · కొంగనపల్లె · శంకరబండ · ఓబులాపురం (గుంతకల్లు) · యెర్రతిమ్మరాయచెరువు · పాత కొత్తచెరువు · నక్కనదొడ్డి · తిమ్మాపురం · గుంతకల్లు - గ్రామీణ ప్రాంతము · దోనిముక్కల · నేలగొండ · దంచెర్ల · నాగసముద్రం · అయ్యవారిపల్లె |