ఎగువపల్లి (కొత్తగేరి)
వికీపీడియా నుండి
ఎగువపల్లి (కొత్తగేరి), అనంతపురం జిల్లా, రామగిరి మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ ల మద్యవున్నది. ఈ గ్రామము జిల్లా కేంద్రమైన అనంతపురం (వయా తగరకుంట) నుంచి 55 కిలో మీటర్ల దూరంలో ఉన్నది.
[మార్చు] గ్రామ చరిత్ర
ఈ ఊరిని 300 ఏళ్ళ కిందట చలచిమల వారు నిర్మించారు. కాలక్రమంలొ రూకలపల్లి గా, ఎగువపల్లి, (వెంకటమనహల్లి) గా మార్పు చెందినది. రైతులు కస్టపడి పని చేసి దనవంతులుగా మారారు. పరిటాల రాములు జైలునుండి విడుదలకు ధనసహాయం చేసినారు. పరిటాల రాములు ఎగువపల్లి రైతులు అయిన (బత్తినేని తిప్పయ్య, ఎగువాండ్ల పొతన్న) మొదలగు రైతులకు చెందిన భూములు ప్రజలకు పంచినాడు. వీరి పొలాలను నాశనం చేసినాడు. వ్యవసాయ బొరులను, మోటార్లను దొంగతనం చేయించినాడు.[ఆధారం కోరబడినది] సమీప బందువులు అయినా పరిటాల రాములు(బత్తినేని తిప్పయ్య,ఎగువాండ్ల పొతన్న) ల మద్య వైరం మొదలైంది. పరిటాల రాములు హత్యకు దారితీసింది.
[మార్చు] గ్రామ విషయాలు
- గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం
- గ్రామంలో కమ్మ వారి జనాబా ఎక్కువ
- ప్రదాన పంట వేరుశెనగ, కంది, ప్రొద్దు తిరుగుడుశనగ
|
|
---|---|
పేరూరు · మక్కినవారిపల్లె · కొండాపురం · మోటర్చింతలపల్లె · నసనకోట · రామగిరి · గంటిమర్రి · కుంటిమద్ది · శేషాద్రిభట్ర హళ్లి · పోలేపల్లె · వెంకటాపురం |