ఎం.నాగుల పల్లి
వికీపీడియా నుండి
ఎం.నాగుల పల్లి , పశ్చిమ గోదావరి జిల్లా, ద్వారకా తిరుమల మండలానికి చెందిన గ్రామము
|
|
---|---|
ద్వారకా తిరుమల · గుణ్ణం పల్లి · ఎం.నాగుల పల్లి · తిరుమలం పాలెం · పంగిడి గూడెం · జి.కొత్తపల్లి · గొల్ల గూడెం · రాళ్లకుంట · రామన్నగూడెం · శరభాపురం · సత్తెన్నగూడెం · సత్తాల · తిమ్మాపురం · వేంపాడు · వెంకటకృష్ణాపురం · చెలికానివాని పోతేపల్లె · దడవెల్లి · దొరసానిపాడు · గొల్లవాడికుంట ఖండ్రిక · గోపికుంట ఖండ్రిక · గుండుగొలనుకుంట · హవేలిలింగపాలెం · ఐ.ఎస్.జగన్నాధపురం · ఐ.ఎస్.రాఘవాపురం · జాజులకుంట · కోడిగూడెం · కొమ్మర(ఉత్తర) · కొమ్మర(దక్షిన) · కొమ్ముగూడెం · కృష్ణాపురం · లింగారావుపాలెం · మాలసానికుంట · మల్లేస్వరం · నారాయణాపురం · పి.కన్నాపురం |
ఎం.నాగుల పల్లి అనగా మంచిరాజులవారి నాగుల పల్లి అని అర్దము. ఈ గ్రామము వానిజ్య పంటలకు బాగా ప్రసిద్ది. ఈ గ్రామము నుంచి కాలి ఫ్లవర్, పచ్చి మిర్చి మరియు ఇతర కూరగాయలు అనునిత్యము ఇతర ప్రాంతాలకు ఎగుమతి అగును. ఈగ్రామము నుంన్చి అమెరికా వెల్లిన మొదటి వ్యక్తి డా.ప్రభాకర రావు తూంపాటి. మొదటి పారిస్రామికవేత్త తూంపాటి అధికారి. ఈ గ్రామ జనాభా సుమారు 5000. ఈ గ్రామము భీమడోలుకు సుమారు 4 కిలొమీతటర్ల దూరమున కలదు. ఈ గ్రామము దేశానికి ఇఏస్ అఫీసరుసర్లుగా గా సిర్రా కరుణ రాజు మరియూ ఆయన సతీమణి అనిందితా మిత్రాలను అందించింది.